సాఫ్ట్వేర్ ఎగుమతుల్లో భారీ వృద్ధి
బెంగుళూరు: కర్ణాటక రాష్ట్రం సాఫ్ట్వేర్ ఎగుమతుల్లో గణనీయమైన పురోగతి సాధించింది. బెంగుళూరులోని ఎస్టిపి డైరెక్టర్ బివి నాయుడు సమాచారం ప్రకారం మార్చి 2001 సంవత్సరంతో ముగిసిన ఆర్ధిక సంవత్సరంలో కర్ణాటక నుంచి సాఫ్ట్వేర్ ఎగుమతులు 72 శాతం వృద్ధితో 7470 కోట్ల రూపాయలకు చేరుకున్నాయి.
దేశంలోని
ఇతర
సాఫ్ట్వేర్
కేంద్రాలన్నింటి
కంటే
ఇది
అత్యంత
ఎక్కువ.
బెంగుళూరులో
928
సాఫ్ట్వేర్
కంపెనీలు
వున్నాయి.
వీటిలో
165
కంపెనీలు
గత
ఆర్ధిక
సంవత్సరంలోనే
ఎస్టిపిలో
రిజస్టరయ్యాయి.
బెంగుళూరులోని
కంపెనీల్లో
34
శాతం
ప్రైవేట్
రంగంలో
వున్నాయని
ఈ
సంస్థలు
పూర్తిగా
హై
ఎండ్
విభాగంలో
పనిచేస్తున్నాయని
నాయుడు
వివరించారు.
రెండు
కంపెనీలు
రికార్డు
స్థాయిలో
వెయ్యికోట్ల
రూపాయలమేర
టర్నోవర్
సాధించాయి.
ఈ
ఆర్ధిక
సంవత్సరంలో
11000
కోట్ల
రూపాయల
సాఫ్ట్వేర్
ఎగుమతుల
టర్నోవర్ను
బెంగుళూరు
సాధించే
అవకాశం
వున్నదని
నాయుడు
చెప్పారు.