వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
తెలంగాణా పార్టీలోలెఫ్ట్నేత
హైదరాబాద్: తెలంగాణాకు చెందిన సీనియర్ నేత, సిపిఐ నాయకుడు దేశిని చినమల్లయ్య తమ పార్టీకి రాజీనామా చేస్తున్నట్టుగా ప్రకటించారు. గత అయిదు దశాబ్దాలుగా కమ్యూనిస్టు పార్టీని అంటిపెట్టుకుని వున్న చినమల్లయ్య కరీంనగర్ జిల్లాలో పార్టీ ముఖ్యనాయకుల్లో ఒకరు.
ఇందుర్తి
నియోజకవర్గం
నుంచి
నాలుగుసార్లు
ఆయన
సిపిఐ
తరఫున
అసెంబ్లీకి
ఎన్నికయ్యారు.
తెలంగాణా
విషయంలో
తమ
పార్టీ
నాయకుల
వైఖరి
నచ్చకపోవడం
వల్లే
తాను
పార్టీ
నుంచి
బయటకు
వచ్చినట్టుగా
మల్లయ్య
వెల్లడించారు.
తాను
ప్రత్యేక
తెలంగాణాకోసం
పని
చేయాలని
నిర్ణయించుకున్నట్టుగా
ఆయన
వెల్లడించారు.
తెలంగాణా
సమస్యలు
పరిష్కారం
కావాలంటే
ప్రత్యేక
తెలంగాణా
అనివార్యమని
ఆయన
స్పష్టం
చేశారు.
దేశిని
చినమల్లయ్య
రాష్ట్ర
అసెంబ్లీ
డిప్యూటీ
స్పీకర్
చంద్రశేఖర్రావు
ప్రారంభించనున్న
తెలంగాణా
సమితిలో
చేరే
అవకాశం
వున్నట్టుగా
తెలిసింది.
Comments
Story first published: Saturday, April 21, 2001, 23:53 [IST]