వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బీహారులోఏడుగురు మృతి

By Staff
|
Google Oneindia TeluguNews

పాట్నా: బీహార్‌ పంచాయతీఎన్నికల్లో సోమవారం కూడా హింసచెలరేగింది. ఏడుగురు మరణించగా, పలువురుగాయపడ్డారు. రెండు గ్రూప్‌ల మధ్య జరిగినవేర్వేరు ఘర్షణల్లో ఐదుగరు మరణించినట్లు పోలీసులుచెప్పారు. మరో సంఘటనలో బాంబు పేలి ఇద్దరుమరణించగా, ఆరుగురు గాయపడ్డారు. బాంబునుతయారు చేస్తుండగా అది పేలింది.

పోలింగ్‌ బూత్‌లనుఆక్రమించుకోవడానికి ప్రయత్నించిన గుంపుపై పోలీసులు కాల్పులు జరపడంతోముగ్గురు గాయపడ్డారు. సోమవారం నాలగవ విడతపంచాయతీ ఎన్నికలు జరిగాయి. ఇంతకు ముందు జరిగిన మూడు విడతలపోలింగ్‌ల్లో 50 మంది మరణించారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X