వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వాజ్‌పేయిరాజీనాచేయాలి: జెత్మలానీ

By Staff
|
Google Oneindia TeluguNews

న్యూడిల్లీ : బంగ్లా రైఫిల్స్‌బిఎస్‌ఎఫ్‌ జవాన్లను కాల్చి చంపటంలో ప్రభుత్వవైఫల్యానికి బాధ్యత వహిస్తూ ప్రధాని వాజ్‌పేయి రాజీనామచేయాలని మాజీ కేంద్ర మంత్రి రామ్‌ జెత్మలానీ సోమవారం నాడు డిమాండ్‌చేశారు. ఈ విషయమై ఆయన సోమవారం రాజ్యసభలోప్రభుత్వంపై విరుచుకుపడ్డారు.16 మంది జవాన్లను కాల్చి చంపుతుంటే ప్రభత్వం ఏంచేస్తున్నదని ఆయన ప్రశ్నించారు.

విహెచ్‌పి ర్యాలీ

భారత జవాన్లను కాల్చి చంపటంపైబాంగ్లాదేశ్‌ స్పందించిన తీరును నిరశిస్తూ విశ్వహిందూ పరిషత్‌ సోమవారం నాడుఢిల్లీలో ర్యాలీ నిర్వహించింది. ఈసంఘటనపై బంగ్లా ప్రధాని విచారం వెళిబుచ్చితేసరిపోదని, భారత్‌కు ఆ దేశం క్షమాపణలు చెప్పాలనివిహెచ్‌పి నేతలు డిమాండ్‌ చేశారు.

ములాయం మండిపాటు

జవాన్లను కాల్చి చంపినసంఘటనపై ప్రభుత్వం మెతకగా వ్యవహరిస్తుందనిసమాజ్‌వాది పార్టీ నేత ములాయం సోమవారంఆరోపించారు. ఇప్పటికయినా ప్రభుత్వం కఠినంగావ్యవహరించాలని ఆయన డిమాండ్‌చేశారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X