వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
హురియత్కార్యాలయంపై దాడి
శ్రీనగర్ : శ్రీనగర్లోని హురియత్కాన్ఫరెన్స్ కార్యాలయంపై గ్రెనేడ్ దాడిజరిగింది. హురియత్ నేతలు కాశ్మీర్సమస్యపై కేంద్రంతో చర్చల్లో పాల్గొనా? వద్దా?అన్న విషయం చర్చించేందుకు సమావేశంజరుపుతుండగా ఈ గ్రెనేడ్ దాడి మధ్యాహ్నం ఒంటి గంట ప్రాంతంలోజరిగింది. ఈ దాడిలో హురియత్ కాన్ఫరెస్కుచెందిన నలుగురు గాయడ్డారు.
సోమవారం నాడు కాశ్మీర్లోయ మొత్తం బాంబుదాడులతో అట్టుడికిపోయింది. దాదాపు అన్ని పోలీస్స్టేషన్లపై తీవ్రవాదులు గ్రెనేడ్ దాడులుజరిపారు. ఈ దాడుల్లో అనేక మంది గాయపడ్డారు.
Comments
Story first published: Monday, April 23, 2001, 23:53 [IST]