వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

హురియత్‌కార్యాలయంపై దాడి

By Staff
|
Google Oneindia TeluguNews

శ్రీనగర్‌ : శ్రీనగర్‌లోని హురియత్‌కాన్ఫరెన్స్‌ కార్యాలయంపై గ్రెనేడ్‌ దాడిజరిగింది. హురియత్‌ నేతలు కాశ్మీర్‌సమస్యపై కేంద్రంతో చర్చల్లో పాల్గొనా? వద్దా?అన్న విషయం చర్చించేందుకు సమావేశంజరుపుతుండగా ఈ గ్రెనేడ్‌ దాడి మధ్యాహ్నం ఒంటి గంట ప్రాంతంలోజరిగింది. ఈ దాడిలో హురియత్‌ కాన్ఫరెస్‌కుచెందిన నలుగురు గాయడ్డారు.

సోమవారం నాడు కాశ్మీర్‌లోయ మొత్తం బాంబుదాడులతో అట్టుడికిపోయింది. దాదాపు అన్ని పోలీస్‌స్టేషన్లపై తీవ్రవాదులు గ్రెనేడ్‌ దాడులుజరిపారు. ఈ దాడుల్లో అనేక మంది గాయపడ్డారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X