వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
ఐటి న్యూస్
చెన్నై: తమిళనాడు ఎన్డిఎ కూటమి పక్షాన ప్రచారానికి వచ్చే నెల ఏడున వాజ్పేయి తమిళనాడులో పర్యటిస్తున్నారు. మెరినా బీచ్లో తమిళనాడు ముఖ్యమంత్రి, డిఎంకె నేత కరుణానిధి అధ్యక్షతన బహిరంగ సభను ఏర్పాటు చేసినట్టుగా డిఎంకె వర్గాలు తెలిపాయి.
తమిళనాడులో సమావేశం తర్వాత ప్రధాని అదే రోజు తిరువనంతపురం బయలుదేరి వెళ్తారని తెలిసింది. కేరళలో ప్రధానితో పాటు పార్టీ సీనియర్ నాయకులు అద్వానీ, జనా కృష్ణమూర్తి, సుష్మాస్వరాజ్ తదితరులు కూడా ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నారు.
Story first published: Tuesday, April 24, 2001, 23:53 [IST]