వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
దేశం కార్యాలయంపేల్చిన నక్సల్స్
నల్గొండః నల్గొండ జిల్లా చౌటుప్పల్ మండల కేంద్రంలోపీపుల్స్ వార్ నక్సలైట్లు మంగళవారం తెల్లవారు జామున తెలుగుదేశం కార్యాలయాన్నిపేల్చివేశారు. మండల కేంద్రంలోని తెలుగుదేశం కార్యాలయం మెట్ల కింద డైనమైట్లు అమర్చిన నక్సలైట్లు ఈ ఘాతుకానికి పాల్పడ్డారు. పేలుడు థాటికి తెలుగుదేశం కార్యాలయ భవనం పాక్షికంగా ధ్వంసంమైంది.
పీపుల్స్
వార్
గ్రూప్
నకు
చెందిన
రాచకొండ
దళం
ఈ
చర్యకు
పాల్పడినట్లు
పోలీసులు
భావిస్తున్నారు.
ఈ
సంఘటన
గురించి
సమాచారంఅందిన
వెంటనే
జిల్లా
పోలీసు
అధికారులు
హుటాహుటిన
చౌటుప్పల్
తరలి
వెళ్ళారు.
ఇంతకాలం
ప్రభుత్వ
ఆస్తులను
ధ్వంసం
చేస్తూ
వచ్చిన
వార్
నక్సలైట్లు
ఇప్పుడు
అధికార
తెలుగుదేశం
కార్యాలయం
పై
దాడికి
దిగడంవిశేషం.
Comments
Story first published: Tuesday, April 24, 2001, 23:53 [IST]