వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
న్యాయనిపుణులతోజయ సంప్రతింపులు
మధురై: అసెంబ్లీఎన్నికల్లో తాను దాఖలు చేసిన నామినేషన్లను తిరస్కరించడంపైన్యాయనిపుణులను సంప్రదిస్తున్నట్లుఅన్నాడియంకె అధినేత్రి జయలలితచెప్పారు. మధురైలో ఆమె బుధవారం ఈ విషయంచెప్పారు.
తన నామినేషన్లను తిరస్కరించి పోటీకివీలు లేకుండా చేసినప్పటికీ తానే ముఖ్యమంత్రిఅవుతానని ఆమె చెప్పారు. కరుణానిధి ప్రభుత్వం రిటర్నింగ్అధికారులపై ఒత్తిడి తెచ్చి తాను పోటీ చేసేవీలు లేకుండా కుట్ర చేసిందని ఆమె విమర్శించారు.
- పోటీ ఆశ లేకున్నా ఆగని జయ ప్రచారహోరు
- జయ అనుచరుల విధ్వంసకాండ
- జయ నామినేషన్ల తిరస్కృతి
- జయ మరో రెండు నామినేషన్లు
- జయ పిటీషన్ త్రోసివేత
- ఇ.సి. చేతిలో జయలలిత భవిత
Comments
Story first published: Wednesday, April 25, 2001, 23:53 [IST]