వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వాజ్‌పేయి ప్రభుత్వానికి మహానాడు హెచ్చరిక

By Staff
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌ : భారతీయ జనతా పార్టీ తన సొంత ఎజెండా అమలు చేయటానికి ప్రయత్నిస్తే మద్దతు ఉపసంహరించుకుంటామని వాజ్‌పేయి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ తెలుగుదేశం మహానాడు తీర్మానించనుంది.

విశాఖపట్నంలో జరుగనున్న తెలుగుదేశం మహానాడులో ప్రతిపాదించే తీర్మానాలను రూపకల్పన కసరత్తు చేస్తున్నారు. జాతీయ ప్రజాస్వామ్య కూటమి (ఎన్డీఏ) ఎజెండానుంచి వాజ్‌పేయి ప్రభుత్వం వైదొలిగితే మద్దతు ఉపసంహరించుకోవటానికి ఏమాత్రం వెనుదీయబోమని మహానాడు స్పష్టం చేయనుంది.

తాము మద్దతు ఇస్తున్నది బిజెపి విధానాలకు కాదని, ఎన్‌డిఏ ఎజెండాకు మద్దతిస్తున్నామని మహానాడు తీర్మానాల కమిటి సభ్యుడు, కేంద్ర మాజీ మంత్రి ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు బుధవారం నాడు హైదరాబాద్‌లో స్పష్టం చేశారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X