వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

27న పార్లమెంటువాయిదా

By Staff
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: తెహెల్కా వివాదంపై ఏనిర్ణయం తీసుకోకుండానే పార్లమెంటు ఎల్లుండివాయిదా పడుతుంది. బడ్జెట్‌ను ఆమోదించి ఈనెల 27వ తేదీన పార్లమెంటును వాయిదా వేస్తారు. లోక్‌సభస్పీకర్‌ జి.ఎం.సి. బాలయోగి బుధవారం నిర్వహించినఅఖిల పక్ష సమావేశంలో పాలక, ప్రతిపక్షాలకు మధ్య ఈమేరకు అంగీకారం కుదిరింది.

ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల తర్వాత పార్లమెంటుసమావేశమై తెహెల్కా వివాదాన్ని చర్చకు తీసుకుంటుంది.వచ్చే నెల 14 నుంచి 18వ తేదీ వరకు పార్లమెంటు సమావేశాలుజరుగుతాయి. ఈ ఐదు రోజుల సమావేశంలోతెహెల్కా వివాదం చర్చకు వస్తుంది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X