వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
27న పార్లమెంటువాయిదా
న్యూఢిల్లీ: తెహెల్కా వివాదంపై ఏనిర్ణయం తీసుకోకుండానే పార్లమెంటు ఎల్లుండివాయిదా పడుతుంది. బడ్జెట్ను ఆమోదించి ఈనెల 27వ తేదీన పార్లమెంటును వాయిదా వేస్తారు. లోక్సభస్పీకర్ జి.ఎం.సి. బాలయోగి బుధవారం నిర్వహించినఅఖిల పక్ష సమావేశంలో పాలక, ప్రతిపక్షాలకు మధ్య ఈమేరకు అంగీకారం కుదిరింది.
ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల తర్వాత పార్లమెంటుసమావేశమై తెహెల్కా వివాదాన్ని చర్చకు తీసుకుంటుంది.వచ్చే నెల 14 నుంచి 18వ తేదీ వరకు పార్లమెంటు సమావేశాలుజరుగుతాయి. ఈ ఐదు రోజుల సమావేశంలోతెహెల్కా వివాదం చర్చకు వస్తుంది.
Story first published: Wednesday, April 25, 2001, 23:53 [IST]