కంగ్రాట్స్ చెప్పండి ఆశ్చర్యపరచండి Home Full Story
ప్రియమైన ఇండియా ఇన్ఫో పాఠకులకు
పదవ తరగతి పరీక్షా ఫలితాలు సోమవారంఉదయం పదిన్నర గంటలకు విడుదల అవుతున్నాయి.ప్రాథమిక విద్యాశాఖ మంత్రి కడియంశ్రీహరి వీటిని మీడియాప్రతినిధుల సమావేశంలో విడుదలచేస్తారు. ఉదయం పదకొండు గంటల తర్వాత మీరు ఫలితాలుచూసుకోవచ్చు.
ఇంటర్,ఎంసెట్, టెన్త్ ఫలితాలను ఆధునికటెక్నాలజీ సాయంతో అందరికంటే ముందు ఇవ్వడానికి ఇండియా ఇన్ఫో తెలుగు చానల్ అన్ని ఏర్పాట్లు చేసింది. మీరు చేయవలసిందల్లామీ ఆత్మీయుల పరీక్ష నంబర్లను తెలుసుకుని ఒకచోట సేవ్ చేసుకోవడమే. ఏ రోజున ఏ పరీక్షలరిజల్ట్స్ ఇచ్చేదీ మేం ముందుగా ఒక షెడ్యూలు ఇస్తాం.
ఈ ఏర్పాటులోని హైలైట్స్ః
1. ఆంధ్రప్రదేశ్ లో ఉన్న మీవాళ్ళ కంటేముందుగా మీరే (కొన్ని వేల మైళ్ళ దూరంలో ఉంటున్నాసరే) తెలుసుకునే సదవకాశం.
2.మీ వారి రిజల్టును ముందుగా మీరే ఫోన్ చేసిచెప్పడంలో ఉండే ఆనందం అనంతం.
3.ఇది జర్నలిజానికి ఆధునిక టెక్నాలజీ తోడు కావడంవల్ల మీకు అందుతున్న సత్ ఫలితం.
వివరాలకు సంప్రదించండిtelugu.oneindia.com