వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
రోడ్డు ప్రమాదంలోనలుగురు మృతి
హైదారాబాద్ : మహబూనగర్ జిల్లా ఆమనగల్లువద్ద గురువారం ఉదయం సంభవించిన రోడ్డుప్రమాదంలో నలుగురు వ్యక్తులు మరణించారు.హైదరాబాద్ నుంచి కర్నూలు వెళుతున్న టాటాసుమోవాహనం మహబూబ్నగర్ జిల్లా ఆమనగల్లువద్ద రోడ్డుప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలోగాయపడిన ఐదుగురిని చికిత్సనిమిత్తంహైదరాబాద్ తరలించారు. మరణించినవ్యక్తులు మహారాష్ట్రకు చెందినవారు.
Comments
Story first published: Thursday, April 26, 2001, 23:53 [IST]