వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రోడ్డు ప్రమాదంలోనలుగురు మృతి

By Staff
|
Google Oneindia TeluguNews

హైదారాబాద్‌ : మహబూనగర్‌ జిల్లా ఆమనగల్లువద్ద గురువారం ఉదయం సంభవించిన రోడ్డుప్రమాదంలో నలుగురు వ్యక్తులు మరణించారు.హైదరాబాద్‌ నుంచి కర్నూలు వెళుతున్న టాటాసుమోవాహనం మహబూబ్‌నగర్‌ జిల్లా ఆమనగల్లువద్ద రోడ్డుప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలోగాయపడిన ఐదుగురిని చికిత్సనిమిత్తంహైదరాబాద్‌ తరలించారు. మరణించినవ్యక్తులు మహారాష్ట్రకు చెందినవారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X