వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కేంద్రంతో చర్చలకుహురియత్‌ విముఖం

By Staff
|
Google Oneindia TeluguNews

శ్రీనగర్‌ : కేంద్ర ప్రతినిధి కె.సి పంత్‌లో కాశ్మీర్‌విషయంపై చర్చించరాదని హురియత్‌కాన్ఫరెస్‌ నిర్ణయించింది. ఈ విషయాన్ని నిర్ణయించేందుకు గతవారం రోజులనుంచి మలగులాలుపడుతున్నహురియత్‌ నేతలు ఎట్టకేలకు ఈ నిర్ణయం తీసుకున్నారు.

హురియత్‌లోని పాక్‌ అనుకూలఅతివాదులు మొదటినుంచీ కేంద్రంతో చర్చల్లోపాల్గొనరాదనే వాదిస్తున్నారు. చివరికి వారి పంతమేనెగ్గింది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X