వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
కేంద్రంతో చర్చలకుహురియత్ విముఖం
శ్రీనగర్ : కేంద్ర ప్రతినిధి కె.సి పంత్లో కాశ్మీర్విషయంపై చర్చించరాదని హురియత్కాన్ఫరెస్ నిర్ణయించింది. ఈ విషయాన్ని నిర్ణయించేందుకు గతవారం రోజులనుంచి మలగులాలుపడుతున్నహురియత్ నేతలు ఎట్టకేలకు ఈ నిర్ణయం తీసుకున్నారు.
హురియత్లోని పాక్ అనుకూలఅతివాదులు మొదటినుంచీ కేంద్రంతో చర్చల్లోపాల్గొనరాదనే వాదిస్తున్నారు. చివరికి వారి పంతమేనెగ్గింది.
Comments
Story first published: Thursday, April 26, 2001, 23:53 [IST]