వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
ఐదుగురు హైదరాబాదీల సజీవదహనం
కర్నూలు: కర్నూలు జిల్లా పాణ్యంలో శుక్రవారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో ఐదుగురు వ్యక్తులు సజీవదహనం అయ్యారు. హైదరాబాద్నుంచి నంద్యాల వెళ్లుతున్న టాటా సుమో ఎదురుగా వస్తున్న లారీని ఢీకొనగా ఈ ప్రమాదం జరిగింది.
ప్రమాదంలో
తీవ్రంగా
దెబ్బతిన్న
టాటా
సుమోలో
ఒక్కసారిగా
మంటలు
లేచాయని
సుమోలో
వున్న
ఒకే
కుటుంబానికి
చెందిన
ఐదుగురు
వ్యక్తులు
మంటల్లో
సజీవ
దహనం
అయ్యారని
తెలిసింది.
తీవ్రంగా
గాయపడిన
మరో
ఇద్దరిని
నంద్యాల
ఆస్పత్రికి
తరలించారు.
బాధితులను
హైదరాబాద్
గాంధీనగర్
ఎస్బిఐ
కాలనీకి
చెందిన
సత్యనారాయణ
అనే
వ్యక్తి
కుటుంబసభ్యులుగా
గుర్తించారు.
Comments
Story first published: Friday, April 27, 2001, 23:53 [IST]