వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
హెరిటేజ్పై మోహన్బాబు రిట్ కొట్టివేత
హైదరాబాద్ : ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు సంబంధించిన హెరిటేజ్ సంస్ధను మూసివేయాలని కోరుతూ సినీ నటుడు మోహన్బాబు దాఖలు చేసిన రిట్ పిటీషన్ను శుక్రవారం నాడు రాష్ట్ర హైకోర్టు కొట్టివేసింది.
అలాగే,
తెలంగాణాకు
ప్రత్యేక
ప్రదేశ్
కాంగ్రెస్
కమిటీ
ఏర్పాటు
చేయాలని
కోరుతూ
సీనియర్
కాంగ్రెస్
నేత
బాగా
రెడ్డి
దాఖలు
చేసుకున్న
రిట్
పిటీషన్ను
కూడా
హైకోర్టు
కొట్టివేసింది.
ఇసుక
క్వారీల
నిషేదానికి
వ్యతిరేకంగా,
ఫాస్ట్ట్రాక్స్
కోర్టులను
కొనసాగించాలని
కోరుతూ
దాఖలైన
రిట్
పిటీషన్లను
కూడా
హైకోర్టు
కొట్టివేసింది.
దీంతో
రాష్ట్రంలో
ఇసుక
క్వారీలు,
ఫాస్ట్
ట్రాక్కోర్టులు
ఇకపై
సాగే
వీలులేకుండా
పోయింది.
Comments
Story first published: Friday, April 27, 2001, 23:53 [IST]