వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

దేశం ఎన్నికలకు రంగం సిద్ధం

By Staff
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌: తెలుగుదేశం పార్టీ సంస్థాగత ఎన్నికల్లో భాగంగా జిల్లా కమిటీల అధ్యక్షులు ఎన్నికలు ఆదివారం నాడు జరుగుతున్నాయి. ఎన్నికలకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని పార్టీ అధికార ప్రతినిధి చంద్రశేఖర్‌రెడ్డి చెప్పారు.

అధిష్టానవర్గం ఎన్నికలు జరుగుతున్న జిల్లాలకు పరిశీలకులను కూడా పంపిందని ఆయన తెలియజేశారు. ఆదిలాబాద్‌ జిల్లా దేశం కన్వీనర్‌ నాగేశ్వరరావు నక్సలైట్ల కాల్పుల్లో గాయపడిన కారణంగా ఆదిలాబాద్‌ జిల్లా ఎన్నికలను మాత్రం వాయిదా వేస్తున్నట్టుగా ఆయన తెలిపారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X