వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
రోడ్డు ప్రమాదంలోఐదుగురు మృతి
మహబూబ్నగర్: మహబూబ్నగర్ జిల్లా కొత్తకోటవద్ద ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలోఐదుగురు మరణించారు. రోడ్డు పక్కనకూర్చున్నవారిపై నుంచి లారీ దూసుకెళ్లడంతో ఈదుర్ఘటన సంభవించింది.
హైదరాబాద్ నుంచి గుత్తివెళ్తున్న లారీలో ప్రయాణించిన ముగ్గురు కొత్తకోటవద్ద దిగారు. తమ గ్రామం వెళ్లడానికి రోడ్డు పక్కనకూర్చున్నారు. మరో లారీ వేగంగా వచ్చి వీరిపై నుంచిదూసుకెళ్లింది. దీంతో వారు అక్కడికక్కడే మరణించారు. లారీ క్లీనర్ కూడా మరణించాడు.మరణించినవారు కర్నూలు జిల్లా పత్తికొండమండలం గొంగర్లపాడు గ్రామానికి చెందినవారు.
Comments
Story first published: Sunday, April 29, 2001, 23:53 [IST]