వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రోడ్డు ప్రమాదంలోఐదుగురు మృతి

By Staff
|
Google Oneindia TeluguNews

మహబూబ్‌నగర్‌: మహబూబ్‌నగర్‌ జిల్లా కొత్తకోటవద్ద ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలోఐదుగురు మరణించారు. రోడ్డు పక్కనకూర్చున్నవారిపై నుంచి లారీ దూసుకెళ్లడంతో ఈదుర్ఘటన సంభవించింది.

హైదరాబాద్‌ నుంచి గుత్తివెళ్తున్న లారీలో ప్రయాణించిన ముగ్గురు కొత్తకోటవద్ద దిగారు. తమ గ్రామం వెళ్లడానికి రోడ్డు పక్కనకూర్చున్నారు. మరో లారీ వేగంగా వచ్చి వీరిపై నుంచిదూసుకెళ్లింది. దీంతో వారు అక్కడికక్కడే మరణించారు. లారీ క్లీనర్‌ కూడా మరణించాడు.మరణించినవారు కర్నూలు జిల్లా పత్తికొండమండలం గొంగర్లపాడు గ్రామానికి చెందినవారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X