వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
19 మంది ఖైదీల పరారీ
మధ్యప్రదేశ్లోని బద్వానీ సబ్జైలు నుంచి 19 ఖైదీలు పరారయ్యారు. వీరు శనివారం రాత్రిజైలు నుంచి తప్పించుకుని పారిపోయినట్లుఅధికార వర్గాలు వెల్లడించాయి. వీరు పరారీకావడంలో జైలు సిబ్బంది పాత్ర వుండవచ్చునని జిల్లా కలెక్టర్అనుమానం వ్యక్తం చేస్తున్నారు. తప్పించుకున్నఖైదీల్లో కొందరిపై హత్యానేరాల కింద కేసులు కూడావున్నాయి.
Comments
Story first published: Sunday, April 29, 2001, 23:53 [IST]