వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కాశ్మీర్‌లో మందుపాతరకుముగ్గురు బలి

By Staff
|
Google Oneindia TeluguNews

శ్రీనగర్‌: కాశ్మీర్‌లోతీవ్రవాదులు పేల్చిన మందుపాతరకు ఆదివారంనాడుముగ్గురు భాతర భద్రతా సిబ్బంది జవాన్లుబలయ్యారు. ఏడుగురు గాయపడ్డారు. శ్రీనగర్‌కు 30 కిలోమీటర్లదూరంలో గల బద్గామ్‌ జిల్లాలో సెంట్రల్‌రిజర్వ్‌ పోలీసు ఫోర్స్‌ (సిఆర్‌పిఎఫ్‌) వాహనం మందుపాతరమీదగా వెళ్లడంతో అది పేలిపోయింది. గాయపడిన జవాన్లను ఆస్పత్రికి తరలించారు.ఇందులో నలుగురి పరిస్థితి ఆందోళనకరంగావున్నట్లు పోలీసు వర్గాలు చెప్పాయి.

మందుపాతర పేలుడు వెనుకవున్నవారి కోసం భద్రతా దళాలు గాలింపు చర్యలుచేపట్టాయి.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X