వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతి

By Staff
|
Google Oneindia TeluguNews

ఖమ్మం : ఖమ్మం జిల్లా కామేపల్లి మండలం అడవిమద్దులపల్లి వద్ద సోమవారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గరు మరణించారు. మరో 35 మంది గాయపడ్డారు. వరంగల్‌ జిల్లాలో జరుగుతున్న ఓ జాతరకు హాజరయ్యేందుకు 70 మందికలిసి ఖమ్మం జిల్లానుంచి లారీలో వెలుతుండగా ఈ ప్రమాదం సంభవించింది. గాయాపడ్డవారిలో మరికొందరి పరిస్ధితి సీరియస్‌గా వుంది. అదుపుతప్పిన లారీ బోల్తాపడటంతో ఈ ప్రమాదం జరిగింది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X