వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతి
ఖమ్మం : ఖమ్మం జిల్లా కామేపల్లి మండలం అడవిమద్దులపల్లి వద్ద సోమవారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గరు మరణించారు. మరో 35 మంది గాయపడ్డారు. వరంగల్ జిల్లాలో జరుగుతున్న ఓ జాతరకు హాజరయ్యేందుకు 70 మందికలిసి ఖమ్మం జిల్లానుంచి లారీలో వెలుతుండగా ఈ ప్రమాదం సంభవించింది. గాయాపడ్డవారిలో మరికొందరి పరిస్ధితి సీరియస్గా వుంది. అదుపుతప్పిన లారీ బోల్తాపడటంతో ఈ ప్రమాదం జరిగింది.
Comments
Story first published: Monday, April 30, 2001, 23:53 [IST]