వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
ఆయుధ గోడౌన్ పేలుడులో 15 కోట్ల నష్టం
పఠాన్కోట్ : పంజాబ్ రాష్ట్రంలోని పటాన్కోట్లోని సైనికదళాల ఆయుధ గిడ్డంగిలో ఆదివారం సంభవించిన పేలుడు ప్రమాదంలో 15 కోట్ల రూపాయల నష్టం వాటిల్లింది. ఈ ప్రమాదంలో అనేక ఆయుధాలు ధ్వంసమయ్యాయి.
ఆదివారం నాడు 40 డిగ్రీల అధిక ఉష్ణోగ్రతలో ఆయుధాల మధ్య రాపిడి జరిగినందువల్లే ఈ ప్రమాదం సంభవించిందని భావిస్తున్నారు. పేలుడుసంభవించటంతో భయంతో ఇతరప్రాంతాలకు వెళ్లిన చట్టుప్రక్కల ప్రజలు సోమవారం నాడు తిరిగి స్వస్ధలానికి చేరుకుంటున్నారు. 500 పేలుళ్లతో పఠాన్కోట్ కంపించిపోయింది.
Comments
Story first published: Monday, April 30, 2001, 23:53 [IST]