వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
సైబర్ కేఫ్లవద్ద విద్యార్థుల రద్దీ
హైదరాబాద్: ఎస్ఎస్సి ఫలితాల కోసంవిద్యార్థులు సోమవారంనాడు రాష్ట్రవ్యాప్తంగా సైబర్కేఫ్ల వద్ద బారులు తీరారు. ప్రభుత్వం ఈసారి 8వెబ్సైట్లలో ఫలితాలను ఉంచడంతో వెంటనే ఫలితాలుచూసుకోవచ్చుననే ఆశతో చేరిన విద్యార్థులతోసైబర్ కేఫ్ల వద్ద రద్దీ పెరిగింది.ఫలితాలతో పత్రికల సప్లిమెంట్లు వెలువడానికిముందే ఫలితాలను వెబ్సైట్లలో చూసుకోవచ్చుననివిద్యార్థులు భావించారు.
హెదరాబాద్లో ఫలితాలు వెలువడినఅరగంటలో వెబ్సైట్లలో కనిపించాయి. వెబ్సైట్లలోమార్కులు కూడా వెంటనే చూసుకునే అవకాశం వుండడంతోవిద్యార్థులు వెబ్సైట్ల వైపే మొగ్గు చూపారు. దీంతో ట్రాఫిక్ విపరీతంగాపెరిగింది. నిరుడు ఒకే వెబ్సైట్లో ఫలితాలను వుంచడంతోవిద్యార్థులు నానా ఇబ్బందులు పడ్డారు. నెట్పైరాష్ట్రంలో పెరుగుతున్న చైతన్యానికి ఇది నిదర్శనమనివ్యాఖ్యానిస్తున్నారు.
Comments
Story first published: Monday, April 30, 2001, 23:53 [IST]