వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతి
గుంటూరు:
గుంటూరు
జిల్లామంగళగిరిలో
మంగళవారం
నాడు
జరిగిన
ఆటో
ప్రమాదంలో
ముగ్గరు
వ్యక్తులు
మరణించారు.
ప్రయాణికులతో
వెళ్లుతున్న
ఆటోను
లారీ
ఢీకొనడంతో
ఈ
ప్రమాదం
జరిగింది.
మృతులను
మంగళగిరికి
చెందిన
సాంబశివరావు,
భిక్షారావుగా
గుర్తించారు.
మరో
వ్యక్తిని
ఇంకా
గుర్తించలేదు.
ప్రమాదం
తర్వాత
లారీ
డ్రైవర్పరారయ్యాడు.
మంగళగిరి
పోలీసులు
కేసు
నమోదు
చేసుకుని
దర్యాప్తు
చేస్తున్నారు.
Story first published: Tuesday, May 1, 2001, 23:53 [IST]