వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతి

By Staff
|
Google Oneindia TeluguNews

గుంటూరు: గుంటూరు జిల్లామంగళగిరిలో మంగళవారం నాడు జరిగిన ఆటో ప్రమాదంలో ముగ్గరు వ్యక్తులు మరణించారు. ప్రయాణికులతో వెళ్లుతున్న ఆటోను లారీ ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. మృతులను మంగళగిరికి చెందిన సాంబశివరావు, భిక్షారావుగా గుర్తించారు. మరో వ్యక్తిని ఇంకా గుర్తించలేదు. ప్రమాదం తర్వాత లారీ డ్రైవర్‌పరారయ్యాడు. మంగళగిరి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X