వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
5 నుంచి మలేసియా-హైదరాబాద్విమానం
హైదరాబాద్ః
మలేసియా
-
హైదరాబాద్
ల
మధ్య
ఈ
నెల
5
నుంచివిమాన
సర్వీసులు
ప్రారంభం
కానున్నాయని
రాష్ట్ర
పర్యాటక
శాఖ
మంత్రి
ఇ.పెద్దిరెడ్డి
వెల్లడించారు.
బుధవారం
ఆయనవిలేకరులతో
మాట్లాడుతూ
యునైటెడ్
అరబ్
ఎమిరేట్స్
నుంచి
హైదరాబాద్
కు
కూడా
జులై
నుంచి
విమాన
సర్వీసులు
ప్రారంభించనున్నట్లు
ఆయన
తెలిపారు.
ఈ విమాన సర్వీసుల వల్ల ఆ యా దేశాలలో వున్న ఆంధ్రులకు సౌకర్యంగా వుండడంతో పర్యాటకుల సంఖ్య పెరుగుతుందని ఆయన చెప్పారు. ఈ సారి లుంబిని ఉత్సవాలను హైదరాబాద్, విశాఖపట్నం లలో నిర్వహించనున్నట్లు ఆయన చెప్పారు. ఈ ఉత్సవాలకు భారీ ఎత్తున ఏర్పాటు చేస్తున్నామని ఆయన వివరించారు.
Story first published: Wednesday, May 2, 2001, 23:53 [IST]