వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మెదక్‌ లో బ్యాంకును దోచుకున్న నక్సలైట్లు

By Staff
|
Google Oneindia TeluguNews

మెదక్‌ః మెదక్‌ జిల్లా నార్సింగిలోపీపుల్స్‌ వార్‌ నక్సలైట్లు గురువారం ఒక బ్యాంకును నిలువు దోపిడీ చేశారు. నార్సింగ్‌ లోని జాతీయ రహదారిలో వున్నస్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియాలు చొరపడిన ముగ్గురు నక్సలైట్లు తుపాకులు చూపించి మేనేజర్‌ ను బెదిరించారు. బ్యాంకు సిబ్బందిని బెదిరించిన లక్షన్నర రూపాయలను దోచుకొని పరారయ్యారు. గురువారం పట్టపగలు జరిగిన ఈ సంఘటన మెదక్‌ లో సంచలనం సృష్టించింది.

మరణించిన పీపుల్స్‌ వార్‌ నక్సలైట్ల కుటుంబాలను ఆదుకొనేందుకే ఈ దోపిడీకి పాల్పడినట్లు నక్సలైట్లు సంఘటన స్థలంలో వదిలి వెళ్ళిన లేఖలోపేర్కొన్నారు. ప్రభుత్వ ఆస్తులను ధ్వసం చేయడం వంటి సంఘటనలకు పాల్పడే నక్సలైట్లు బ్యాంకు దోపిడీకి పాల్పడడంఅరుదైన సంఘటనగా చెప్పుకోవచ్చు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X