వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
మెదక్ లో బ్యాంకును దోచుకున్న నక్సలైట్లు
మెదక్ః మెదక్ జిల్లా నార్సింగిలోపీపుల్స్ వార్ నక్సలైట్లు గురువారం ఒక బ్యాంకును నిలువు దోపిడీ చేశారు. నార్సింగ్ లోని జాతీయ రహదారిలో వున్నస్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలు చొరపడిన ముగ్గురు నక్సలైట్లు తుపాకులు చూపించి మేనేజర్ ను బెదిరించారు. బ్యాంకు సిబ్బందిని బెదిరించిన లక్షన్నర రూపాయలను దోచుకొని పరారయ్యారు. గురువారం పట్టపగలు జరిగిన ఈ సంఘటన మెదక్ లో సంచలనం సృష్టించింది.
మరణించిన
పీపుల్స్
వార్
నక్సలైట్ల
కుటుంబాలను
ఆదుకొనేందుకే
ఈ
దోపిడీకి
పాల్పడినట్లు
నక్సలైట్లు
సంఘటన
స్థలంలో
వదిలి
వెళ్ళిన
లేఖలోపేర్కొన్నారు.
ప్రభుత్వ
ఆస్తులను
ధ్వసం
చేయడం
వంటి
సంఘటనలకు
పాల్పడే
నక్సలైట్లు
బ్యాంకు
దోపిడీకి
పాల్పడడంఅరుదైన
సంఘటనగా
చెప్పుకోవచ్చు.
Comments
Story first published: Thursday, May 3, 2001, 23:53 [IST]