వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
ఒకే రోజు కృష్ణలో తేలిన పది శవాలు
విజయవాడ: కష్ణానదికి ఇరువైపులా తాడేపల్లి, విజయవాడ పోలీసు స్టేషన్ల పరిధిల్లో గురువారం పది మంది మృతదేహాలు నదిలో తేలుతూ కనిపించాయి. మృతుల్లో 15 ఏళ్ల యువతుల నుంచి 60 ఏళ్ల ముసలమ్మ వరకు ఉన్నారు. కొందరు ప్రమాద వశాత్తు పడి మరణించగా, కొందిరివి హత్యలో, ఆత్మహత్యలో అర్థం కాని పరిస్థితి. కృష్ణా పుస్కరాలు జరిగినప్పుడు సైతం ఒకేసారి ఇంత మంది ప్రాణాలు కోల్పోవడం ఈ పరిసర ప్రాంతాల్లో లేదు.
కృష్ణా
నది
విజయవాడ
పోలీసు
స్టేషన్
పరిధిలో
ఐదు,
తాడేపల్లి
పోలీసు
స్టేషన్
పరిధిలో
ఐదు
శవాలు
ఉన్నాయి.
తాడేపల్లిలోని
ఐదు
శవాల్లో
ప్రకాశం
బ్యారేజీ
రెండవ
ఖానా
వద్ద
40
ఏళ్ల
పురుషుడి
శవం
బోర్లా
పడి
వుంది.
ఇతనిది
హత్యో,
ఆత్మహత్యో
తెలియదు.
ప్రకాశం
బ్యారేజ్
దిగువన
ఉన్న
రైల్వే
వంతెన
కింది
భాగంలో
ఇద్దరు
యువతులు,
ఒక
యువకుడు
జలసమాధి
కాగా,
ఒక
వృద్ధురాలి
శవం
నీళ్లలో
తేలుతూ
కనిపించింది.
Story first published: Friday, May 4, 2001, 23:53 [IST]