వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
విజన్ 2020 లక్ష్యానికిసన్నద్ధం: బాబు
హైదరాబాద్ : విజన్ 2020 లక్ష్య సాధనకు తెలుగుదేశం కార్యకర్తలు సన్నద్ధం కావాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కోరారు. శనివారం జరిగిన తెలుగుదేశం జిల్లా కార్యవర్గ సభ్యుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ కార్యక్రమాలను రాష్రస్ధాయినుంచి బూత్ స్ధాయి వరకూ తెలుగుదేశం నాయకులు, కార్యక్తలు ఎప్పటికప్పుడ సమీక్ష జరపాలని కోరారు.
ప్రజలకు
మెరుగైన
పాలన
అందించేందుకు
పార్టీలోని
ప్రతి
కార్యకర్తా
శక్తివంచన
లేకుండా
కృషి
చేయాలని
చంద్రబాబు
పిలుపునిచ్చారు.
ఈసందర్భంగా
ఆయన
పార్టీ
క్రీయాశీల
సభ్యలకు
ఫోటో
గుర్తింపుకార్డులను
అందజేశారు.
Comments
Story first published: Sunday, May 6, 2001, 23:53 [IST]