వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
మెడికల్ షాపుల బంద్ పాక్షికం
హైదరాబాద్ : బీహార్ మెడికల్ షాపుల యజమానులకు మద్దతుగా అఖిల భారత ఔషద వ్యాపారుల సంఘం ఇచ్చిన పిలుపు మేరకు శనివారం నాడు రాష్ట్రంలో బంద్ పాక్షికంగా జరిగింది. అనేక చోట్ల దాదాపు 90 శాతం షాపులు తెరిచే ఉంచారు. రాజధాని
హైదరాబాద్లో
కూడా
ఎక్కుశాతం
షాపులు
తెరిచేవున్నాయి.
బీహార్లో
ప్రభుత్వం
అధికంగా
టర్నోవర్
టాక్స్
విధించినందుకు
నిరసనగా
సమ్మెచేస్తున్న
మెడికల్
షాపుల
యాజమానులను
వేధిస్తున్నందుకు
నిరసనగా
ఈ
సమ్మె
జరిగింది.
Comments
Story first published: Sunday, May 6, 2001, 23:53 [IST]