వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

గుంటూరు జిల్లాలో పోలీస్‌-నక్సలైట్ల యుద్ధం

By Staff
|
Google Oneindia TeluguNews

గుంటూరుః గుంటూరు జిల్లా బెల్లంకొండ మండలం పెరికపాడు వద్ద ఆదివారం మధ్యాహ్నం నుంచిపీపుల్స్‌ వార్‌ నక్సలైట్లు-పోలీసులకు మధ్య భారీ ఎన్‌ కౌంటర్‌ జరుగుతున్నది. ఆదివారం మధ్యాహ్నం నుంచి రాత్రి7 గంటల వరకు ఇరు వర్గాల మధ్య కాల్పులు జరుగుతునే వున్నాయి. ఈ ఎదురు కాల్పులలో ఇద్దరు నక్సలైట్లు మరణించినట్లు సమాచారంఅందింది.

భారీగా ఎదురు కాల్పులు జరుగుతున్నందున మరింత మంది మరణించే అవకాశాలున్నాయని అధికార వర్గాలు భావిస్తున్నాయి. ఈ సంఘటన సమాచారంఅందడంతో పోలీసు ఉన్నాతాధికారులు హుటాహుటిన బెల్లంకొండ ప్రాంతానికి తరలి వెళ్ళారు. గుంటూరు జిల్లాలో ఇటీవల నక్సలైట్ల కదలికలు పెరిగుతున్నప్పటికీ ఇంతపెద్దఎత్తున ఎన్‌ కౌంటర్‌ జరగడం విశేషం.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X