తెహల్కా బాస్ హత్యకు కుట్ర-ఆరుగురిఅరెస్టు
న్యూఢిల్లీః రహస్య వీడియో కెమేరాలతో ఎన్డీఏ ప్రభుత్వం వెన్నులో వణుకు పుట్టించిన తెహల్కా డాట్ కాం అధినేత తేజ్ పాల్ ను హత్య చేసేందుకు కుట్రపన్నారనే ఆరోపణపై ఢిల్లీ పోలీసులు ఆదివారం ఆరుగురు వ్యక్తుల్నిఅరెస్టు చేశారు. భారత రక్షణ రంగంలో వేళ్ళూనుకుపోయిన అవినీతిని పథకం ప్రకారం బయటపెట్టేందుకు ఈ డాట్ కాం అధినేత తేజ్ పాల్ ఎంతో సాహసం చేశారు.
బిజెపి అధ్యక్షుడు బంగారు లక్ష్మణ్, కేంద్ర రక్షణ శాఖ మంత్రి జార్జి ఫెర్నాండెజ్, మరి కొందరి రక్షణ శాఖకు చెందిన కీలక అధికారులు తెహల్కా పుణ్యమాఅంటూ పదవులు వదులుకోవాల్సి వచ్చింది.
తెహల్కా
ఉదంతం
తరువాత
తరుణ్
తేజ్
పాల్
కు
బెదిరింపులు
కూడా
వచ్చాయి.
అయితే
కేంద్ర
ప్రభుత్వం
ఆయనకు
పూర్తి
స్థాయి
రక్షణ
కల్పంచింది.
అయితే
ఢిల్లీ
ఇంటిలిజెన్స్
వర్గాలు
తేజ్
పాల్
ను
హత్య
చేసేందుకు
కుట్రపన్నారనే
ఆరోపణపై
ఆరుగురినిఅరెస్టు
చేశారు.
అరెస్టు
అయిన
వారు
ఎవరు...
తేజ్
పాల్
ను
అంతం
చేసేందుకు
వారు
పన్నిన
కుట్ర
ఏమిటి
అనేవిషయాలను
వారి
వెల్లడించలేదు.