వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ప్రకాశం రోడ్డు ప్రమాదంలో ఆరుగురు మృతి

By Staff
|
Google Oneindia TeluguNews

ఒంగోలు: ప్రకాశం జిల్లాలో సోమవారం నాడు జరిగిన ఒక రోడ్డు ప్రమాదంలో కొత్త అప్పుడే పెళ్లయిన దంపతులతో పాటు అయిదుగురు దుర్మరణం పాలయ్యారు. పెళ్లి బృందం ప్రయాణిస్తున్న కారును ముప్పారం వద్ద హైటెక్‌ బస్సు ఢీకొనడంతో ఈ దుర్ఘటన జరిగింది. కొత్తగా పెళ్లయిన దంపతులు వారి బంధువులతో కలసి కారులో ప్రయాణిస్తున్నట్టుగా పోలీసులుచెప్పారు.

గుంటూరు జిల్లా నంబూరు నుంచి తిరుపతి వెళుతున్న కారును ఓ లారీ డీ కొనడంతో ఆరుగురు మరణించారు. పదేళ్ళ బాలిక రోడ్డు ప్రమాదం నుంచి తీవ్ర గాయాలతో బయట పడింది.వివాహం అనంతరం అంబాసిడర్‌ కారులో తిరుపతి బయలుదేరిన ఈ బృందం ప్రమాదవశాత్తు దుర్మరణంపాలైంది. నవ వధూవరులు కూడా ఈ ప్రమాదంలో కన్నుమాయడంతో గుంటూరు జిల్లా నంబూరు, కాజ గ్రామాలలో లోవిషాద ఛాయలు అలముకున్నాయి.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X