వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
ప్రకాశం రోడ్డు ప్రమాదంలో ఆరుగురు మృతి
ఒంగోలు: ప్రకాశం జిల్లాలో సోమవారం నాడు జరిగిన ఒక రోడ్డు ప్రమాదంలో కొత్త అప్పుడే పెళ్లయిన దంపతులతో పాటు అయిదుగురు దుర్మరణం పాలయ్యారు. పెళ్లి బృందం ప్రయాణిస్తున్న కారును ముప్పారం వద్ద హైటెక్ బస్సు ఢీకొనడంతో ఈ దుర్ఘటన జరిగింది. కొత్తగా పెళ్లయిన దంపతులు వారి బంధువులతో కలసి కారులో ప్రయాణిస్తున్నట్టుగా పోలీసులుచెప్పారు.
గుంటూరు
జిల్లా
నంబూరు
నుంచి
తిరుపతి
వెళుతున్న
కారును
ఓ
లారీ
డీ
కొనడంతో
ఆరుగురు
మరణించారు.
పదేళ్ళ
బాలిక
రోడ్డు
ప్రమాదం
నుంచి
తీవ్ర
గాయాలతో
బయట
పడింది.వివాహం
అనంతరం
అంబాసిడర్
కారులో
తిరుపతి
బయలుదేరిన
ఈ
బృందం
ప్రమాదవశాత్తు
దుర్మరణంపాలైంది.
నవ
వధూవరులు
కూడా
ఈ
ప్రమాదంలో
కన్నుమాయడంతో
గుంటూరు
జిల్లా
నంబూరు,
కాజ
గ్రామాలలో
లోవిషాద
ఛాయలు
అలముకున్నాయి.
Comments
Story first published: Monday, May 7, 2001, 23:53 [IST]