వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
దేశం సర్కార్ కు రోశయ్య సవాల్
హైదరాబాద్ : వివిధ జిల్లాలలో రైతుల ధాన్యం అమ్మాకాలను సమీక్షించేందుకుగాను తమతో పాటు రావాల్సిందిగా తెలుగు దేశం నాయకులను కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేసింది.
కాంగ్రెస్ అధికార ప్రతినిధి రోశయ్య సోమవారం నాడు హైదరాబాద్లో మాట్లాడుతూ కాంగ్రెస్ నాయకులు మార్కెట్ యార్కెట్ యార్డులను సందర్శించరాదంటూ ముఖ్యమంత్రి, మార్కెటింగ్ శాఖా మంత్రలు ప్రకటించటాన్ని ఆయన తీవ్రంగా తప్పుపట్టారు.
ప్రజలు
కష్టాలలో
కూరుకుపోయి
వున్నపుడు
ప్రజలను
పరామర్శిచటం,
చేతనైనంతగా
ఆందోళనకు
సిద్దం
చేయటం
ప్రధాన
ప్రతిపక్షంగా
అది
తమ
బాధ్యతని
రోశయ్య
అన్నారు.
తెలుగు
దేశం
నాయకులకు
ఏమాత్రం
రైతులపై
ప్రేమవున్నా
రైతుల
సమస్యలను
పరిష్కరించేందుకు
తక్షణం
పూనుకోవాలని
ఆయన
డిమాండ్
చేశారు.
Comments
Story first published: Monday, May 7, 2001, 23:53 [IST]