వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
14న తెలంగాణ కాంగ్రెస్ సదస్సు
హైదరాబాద్: ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర డిమాండ్తో తెలంగాణ కాంగ్రెస్ ఫోరంను ఏర్పాటు చేసిన తెలంగాణ ప్రాంత కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఫోరం కన్వీనర్గా సీనియర్ కాంగ్రెస్ నేత రామన్నపేట ఎమ్మెల్యే వి పురుషోత్తంరెడ్డిని ఎన్నుకున్నారు.
ఈ
నెల
14న
భారీ
ఎత్తున
తెలంగాణ
కాంగ్రెస్
సదస్సును
నిర్వహించాలని
కూడా
ఫోరం
నిర్ణయించింది.
ప్రత్యేక
తెలంగాణ
విషయంలో
కాంగ్రెస్ది
మొదటినుంచి
ఒకటే
వైఖరని
పురుషోత్తమరెడ్డి
అన్నారు.
తెలంగాణలోని
కాంగ్రెస్
నేతలను
14
న
జరగే
సదస్సుకు
సమీకరించి,
తెలంగాణ
రాష్ట్ర
సాధనకు
అనుసరించాల్సిన
వ్యూహాన్ని
ఖరారు
చేస్తామని
ఆయన
చెప్పారు.
గతంలో
కూడా
తెలంగాణ
ఉద్యమాన్ని
కాంగ్రెస్
నిర్వహించిన
విషయం
ఆయన
గుర్తుచేశారు.
Comments
Story first published: Tuesday, May 8, 2001, 23:53 [IST]