వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

14న తెలంగాణ కాంగ్రెస్‌ సదస్సు

By Staff
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌: ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర డిమాండ్‌తో తెలంగాణ కాంగ్రెస్‌ ఫోరంను ఏర్పాటు చేసిన తెలంగాణ ప్రాంత కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు ఫోరం కన్వీనర్‌గా సీనియర్‌ కాంగ్రెస్‌ నేత రామన్నపేట ఎమ్మెల్యే వి పురుషోత్తంరెడ్డిని ఎన్నుకున్నారు.

ఈ నెల 14న భారీ ఎత్తున తెలంగాణ కాంగ్రెస్‌ సదస్సును నిర్వహించాలని కూడా ఫోరం నిర్ణయించింది. ప్రత్యేక తెలంగాణ విషయంలో కాంగ్రెస్‌ది మొదటినుంచి ఒకటే వైఖరని పురుషోత్తమరెడ్డి అన్నారు. తెలంగాణలోని కాంగ్రెస్‌ నేతలను 14 న జరగే సదస్సుకు సమీకరించి, తెలంగాణ రాష్ట్ర సాధనకు అనుసరించాల్సిన వ్యూహాన్ని ఖరారు చేస్తామని ఆయన చెప్పారు. గతంలో కూడా తెలంగాణ ఉద్యమాన్ని కాంగ్రెస్‌ నిర్వహించిన విషయం ఆయన గుర్తుచేశారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X