సెయింట్కీట్స్ కేసులో విపి వాంగ్మూలం
న్యూఢిల్లీ:సెయింట్ కీట్స్ ఫోర్జరీ కేసులో మాజీ ప్రధాని విపిసింగ్బుధవారం నాడు అడిషనల్ డిస్ట్రిక్ట్, సెషన్స్కోర్టు న్యాయమూర్తి ఆర్ ఎల్ చుగ్ ఎదుట తనవాంగ్మూలం ఇచ్చారు. ఈ కేసులో ప్రధాన నిందితులుగావున్న చంద్రస్వామి, కైలాష్నాథ్ అగర్వాల్ అలియాస్మామాజీ కూడా ఆ సమయంలో కోర్టులోనే వున్నారు.విపిసింగ్ తన అర్ధాంగి సీతాదేవితో పాటు కోర్టు సమయంకంటే ముందుగానే న్యాయస్థానానికి వచ్చారు.
సెయింట్ కీట్స్దీవుల్లో తనకుమారుని పేరుతో అకౌంట్ తెరిచిలక్షలాది డాలర్లను విపిసింగ్ దాచుకున్నట్టుగాఆరోపణలు రావడం, ఈ ఆరోపణలపై జరిగిన దర్యాప్తులోవిపి ఆయన కుమారుడు అజయ్ల సంతకాలనుఫోర్జరీ చేసినట్టుగా వెల్లడయిన విషయం విదితమే.బుధవారం విచారణ ప్రారంభం కాగానే ముందుగాసిబిఐ తరఫు న్యాయవాది ఎన్కె శర్మ, ఫస్ట్ గ్లోబల్ట్రస్ట్కు చెందిన కొన్ని డాక్యుమెంట్లను చూపివాటిపై సంతకాలను పోల్చాల్సిందిగా కోరారు.
ఆ
సంతకాలుతన
కుమారుడు
అజయ్వి
ఎంతమాత్రం
కాదనివిపి
స్పష్టం
చేశారు.
ఆ
తర్వాత
విపిసింగ్నులబ్దిదారుగా
పేర్కొన్న
మరికొన్ని
పత్రాలపై
వున్నసంతకాలను
గురించి
ప్రశ్నించిగా
తన
సంతకాలుఫోర్జరీ
చేసినట్టుగా
విపి
పేర్కొన్నారు.
చంద్రస్వామితోపరిచయం
గురించి
డిఫెన్స్
న్యాయవాదులు
అడిగినఅనేక
ప్రశ్నలకు
ఆయన
సమాధానం
చెప్పారు.గురువారం
నాడు
కూడా
ఆయన
కోర్టు
ఎదుట
హాజరవుతారు.