వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ప్రకాశంలో నలుగురు సజీవదహనం

By Staff
|
Google Oneindia TeluguNews

ఒంగోలు : ఒంగోలు జిల్లా మేదరమెట్ల సమీపంలో శుక్రవారం తెల్లవారు జామున జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురు సజీవ దహనమయ్యారు. ఎదురెదురుగా వస్తున్న లారీ-బస్సు ఢీకొనటంతో ఈ ప్రమాదం సంభవించింది.

ప్రమాదంలో లారీ డ్రయివర్‌ శివరామ్‌తోపాటు, సుచిత్ర (5), కుంచెల తిరుపతయ్య (60)లు మరణించినట్టు గుర్తించారు. చనిపోయిన మరో వ్యక్తి లారీ క్లీనర్‌ గా భావిస్తున్నారు. ప్రమాదంలో ఇంకా పలువురు గాయపడ్డారు. గాయపడిన వారిని చికిత్స నిమిత్తం ఒంగోలుకు తరలించారు.

బి.హెచ్‌.ఇ.ఎల్‌. నుంచి కందుకూరు వెళుతున్న ఆర్టీసీ బస్సును లారీ డీకొంది. లారీపెట్రోల్‌ ట్యాంక్‌ పేలి మంటలు క్షణాల్లో వ్యాపించాయి. దీనితో బస్సులో వున్న నలుగురు నిలువునా కాలిపోయారు. మరి కొందరు తీవ్రంగా గాయపడ్డారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X