వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
రియల్ ఎస్టేట్ వ్యాపారి హంతకులఅరెస్టు
హైదరాబాద్ః రాష్ట్ర రాజధాని నగరమైన హైదరాబాద్ లోపట్టపగలు ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారిని దారుణంగా హత్య చేసిన కేసులో నగర పోలీసులు 8 మందినిఅరెస్టు చేశారు. సికింద్రాబాద్ లో మంగళవారం రియల్ ఎస్టేట్ వ్యాపారి ప్రతాపరెడ్డిని పట్ట పగలు దారుణంగా హత్య చేసిన సంఘటన సంచలనం సృష్టించింది. ఈ కేసులో నిందితులైన 8 మందిని నగర పోలీసులు గురువారంఅరెస్టు చేశారు.
వీరి
నుంచి
మారణాయుధాలు,
నగరం
నుంచి
పారిపోయేందుకువీరు
సిద్ధం
చేసుకున్నా
కారును
స్వాధీనం
చేసుకున్నారు.
రియల్
ఎస్టేట్
వ్యాపారంలో
తగాదాల
కారణంగానే
ఆయన
ప్రత్యర్థులు
ప్రతాప్
రెడ్డిని
హత్య
చేశారని
నగర
పోలీస్
కమిషనర్పేర్వారం
రాములు
గురువారం
విలేకరుల
సమావేశంలో
ప్రకటించారు.
మాజీ నక్సల్స్ చేతిలో వ్యాపారి హత్య
Comments
Story first published: Thursday, May 10, 2001, 23:53 [IST]