ప్రైవేట్కి రక్షణ ఉత్పత్తుల్లోచోటు
న్యూఢిల్లీ: రక్షణ ఉత్పత్తులపరిశ్రమల్లో ప్రయివేట్ భాగస్వామ్యానికి వీలు కల్పిస్తూకేంద్ర మంత్రివర్గం బుధవారం నిర్ణయం తీసుకుంది. రక్షణ శాఖ ఇచ్చేలైసెన్సుల ఆధారంగా రక్షణ ఉత్పత్తులపరిశ్రమల్లో భారతీయ ప్రయివేట్ సంస్థలకువంద శాతం భాగస్వామ్యం కల్పించాలని నిర్ణయించింది.స్వతంత్ర భారత చరిత్రలో రక్షణ ఉత్పత్తులతయారీ అవకాశాన్ని, బాధ్యతను ప్రయివేట్ రంగానికి అప్పగించడం ఇదేప్రథమం. ఈ ప్రయివేట్ సంస్థలకు 26 శాతంవిదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను స్వీకరించడానికి కూడాఅవకాశం కల్పించాలని మంత్రివర్గం తీర్మానించింది.
టెలికాం రంగంలో విదేశీ ప్రత్యక్షపెట్టుబడుల (ఎఫ్డిఐ) పరిమితిని 74 శాతానికి పెంచాలని,ఫార్మాస్యూటికల్స్, విమానాశ్రయాలు, మెట్రో నగరాల్లో ప్రజారవాణా, హోటళ్లు, టూరిజం, టౌన్షిప్ల అభివృద్ధిరంగాల్లో వంద శాతం ఎఫ్డిఐకి అనుమతి ఇవ్వాలని కూడానిర్ణయం తీసుకుంది. బ్యాంకింగ్ రంగంలో ప్రస్తుతంవున్న 20 శాతం ఎఫ్డిఐ పరిమితిని 40 శాతానికి పెంచాలనినిర్ణయించింది. మంత్రి వర్గ సమావేశంలో తీసుకున్ననిర్ణయాలను పార్లమెంటరీ వ్యవహారాల మంత్రిప్రమోద్ మహాజన్ విలేకరులసమావేశంలో వెల్లడించారు.
బుల్లెట్ల నుంచి రాకెట్లవరకు అన్నింటినీ తయారు చేసే అవకాశం ప్రయివేట్ సంస్థలకు కల్పిస్తారా అని అడిగితే తనఅవసరాలను బట్టి రక్షణ శాఖే నిర్ణయాలు తీసుకుంటుందనిఆయన సమాధానమిచ్చారు. ప్రయివేట్ రంగానికి తలుపులు తెరిచినా ప్రస్తుత ప్రభుత్వ రంగ సంస్థలుయధావిధిగా తమ ఉత్పత్తులనుకొనసాగిస్తూనే వుంటాయని ఆయన చెప్పారు. ప్రయివేట్ రంగాన్ని ఆహ్వానించడంవల్ల దేశ భద్రతకు ముప్పువాటిల్లుతుందన్న వాదనను ఆయన కొట్టిపారేశారు.
విదేశీ
పెట్టుబడుల
వ్యవహారాలన్నింటికీవిదేశీ
పెట్టుబడుల
ప్రోత్సాహక
బోర్డు
అనుమతి,లైసెన్స్
తప్పని
సరి
అని
ఆయన
చెప్పారు.
దేశంలోకివచ్చే
విదేశీ
పెట్టుబడుల
మొత్తాన్నిగణనీయంగా
పెంచేందుకు
ఎఫ్డిఐ
విధానాన్ని
సమగ్రంగాపునస్సమీక్షించడంలో
భాగంగానే
ఈ
నిర్ణయాలు
తీసుకున్నట్లుఆయన
తెలిపారు.
ఉత్తరాల
బట్వాడాను
మినహాయించిమిగతా
అన్ని
సర్వీసు
రంగాల్లో
వంద
శాతం
ఎఫ్డిఐకి
అనుమతిఇవ్వాలని
నిర్ణయించినట్లు
ఆయన
తెలిపారు.