వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
బిజెపి జిల్లా అధ్యక్షుని కాల్చివేత
నిజమాబాద్ : భారతీయ జనతా పార్టీ నిజామాబాద్ జిల్లా శాఖ అధ్యక్షుడు రేవూరి సురేందర్ నక్సల్స్ కాల్చిచంపారు. ఈసంఘటన శుక్రవారం ఉదయం నిజామాబాద్ పట్టణంలో జరిగింది.
శుక్రవారం
ఉదయం
నిజామాబాద్
పట్టణంలోని
నిజామాబాద్
గంజ్
వద్ద
వున్న
సురేందర్ను
గుర్తు
తెలియని
నక్సలైట్లు
అతి
సమీపంనుంచి
కాల్చారు.
దీంతో
ఆయన
అక్కడిక్కడే
కుప్పకూలి
మరణించారు.పీపుల్స్వార్
నక్సలైట్లే
ఈ
ఘాతుకానికి
పాల్పడిఉంటారని
భావిస్తున్నారు.
Story first published: Thursday, May 10, 2001, 23:53 [IST]