వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
26 రైళ్లలో మొబైల్ పోలీస్స్టేషన్లు
రాజమండ్రి:
రాష్ట్రంలో
ప్రయాణించే
26రైళ్లలో
సంచార
పోలీస్
స్టేషన్లను
ఏర్పాటు
చేయనున్నట్టురైల్వే
రక్షణ
దళం
ఐజిపి
దినేష్రెడ్డి
తెలిపారు.
ఈ
వేసవి
కాలంలోరైళ్లలో
దోపిడీలు
అధికం
కావటంతో
ఈ
నిర్ణయం
తీసుకున్నట్టు
ఆయనపేర్కొన్నారు.
రాష్ట్రంలో
ప్రయాణించే
నాలుగు
ప్రధాన
రైళ్లలో
తక్షణం
సంచార
పోలీస్స్టేషన్లను
ప్రారంభిస్తామన్నారు.
గోదావరి,
నారాయణాద్రిఎక్స్ప్రెస్లలో
ఏర్పాటు
చేసిన
సంచార
పోలీసు
స్టేషన్లు
మంచి
ఫలితాలను
ఇస్తున్నాయని
ఆయనవివరించారు.
అలాగే,
రాష్ట్రంగుండా
ప్రయాణించే
85
రైళ్లలో
సాయుధ
గస్తీనికూడా
ఏర్పాటు
చేస్తున్నట్టు
ఆయన
తెలిపారు.
ఇటీవల
కాలంలో
ముఖ్యంగావిశాఖపట్నం
జోన్
లో
అంతర్
రాష్ట్ర
దోపిడీ
ముఠాలు
రాత్రి
పూటి
తిరిగేఎక్స్
ప్రెస్
రైళ్ళలో
పకడ్బందీగా
దోపిడీలకు
పాల్పడుతుండడంతో
ఈ
చర్చలు
చేపట్టినట్లు
దినేష్
రెడ్డి
చెప్పారు.
Story first published: Thursday, May 10, 2001, 23:53 [IST]