ఐదు రాష్ట్రాలలో 65శాతం పోలింగ్
న్యఢిల్లీ
:
5
రాష్ట్రాలలో
గురువారం
జరిగినఅసెంబ్లీ
ఎన్నికలు
మొత్తంమీద
ప్రశాంతంగానే
ముగిశాయి.
కేరళలో
73
శాతం,
పశ్చమ
బెంగాల్లో
71
శాతం,
తమిళనాడులో
58
శాతం,అస్సాంలో
65
శాతం,
పాండిచ్చేరిలో
68
శాతం
ఓట్లు
పోలయ్యాయి.
ఐదు
రాష్ట్రాలలో
మొత్తంమీద
65
శాతం
ఓట్లు
పోలయ్యాయి.
నాలుగు
రాష్ట్రాలు,
ఒక
కేంద్రపాలిత
ప్రాంతంలో
జరిగిన
ఎన్నకలలో
మొత్తం
5వేల
మంది
అభ్యర్ధులు
పోటీపడ్డారు.
13
కోట్ల
మంది
ఓటర్లు
అభ్యర్ధుల
జయాపజయాలను
నిర్ణయించనున్నారు.
రీపోలింగ్
గురువారం
నాడు
పోలింగ్
జరిగిన
ఐదు
రాష్ట్రాలలో
75
పోలింగ్
కేంద్రాలలో
ఎన్నికల
కమీషన్
రీపోలింగ్కు
ఆదేశించింది.అస్సాం
64
కేంద్రాలలో,
పశ్చిమబెంగాల్లో
11
కేంద్రాలలో
రీపోలింగ్కు
కమీషన్
ఆదేశించింది.
ఎగ్జిట్
పోల్లో
కాంగ్రెస్
పైచేయి
దూరదర్శన్తోపాటు
వివిధ
సంస్దలు
జరిపిన
ఎగ్జిట్పోల్లోఅస్సాం,
కేరళలో
కాంగ్రెస్
పై
చేయిగా
వుంది.
తమిళనాడు,
పాండిచ్చేరిలో
ఏఐడిఎంకె
ఫ్రంట్
ఆధిక్యతలో
ఉండగా,
పశ్చిమ
బెంగాల్లో
మాత్రం
పాలక
ఎల్డిఏ
ఫ్రంట్
ఆధిక్యతలో
వుంది.