అమ్మకుతమిళ ప్రజల కానుక
చెన్నై:తమిళనాడు అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లోజయలలిత సారథ్యంలోని అన్నాడిఎంకె విజయభేరిమోగించింది. ఎగ్జిట్పోల్స్లో అన్నాడిఎంకె విజయావకాశాలగురించి వెల్లడయినప్పటికీ మరీ ఈ స్థాయిప్రభంజనాన్ని ఎవరూ ఊహించలేదు. ఈవిజయం తమిళప్రజలు తనకు ఇచ్చిన మదర్స్డేకానుక అని జయలలిత వ్యాఖ్యానించారు.
ముఖ్యమంత్రితానేనను
జయలలిత
ప్రకటించారు.సోమవారం
నాడు
అన్నాడిఎంకె
ఎమ్మెల్యేలుసమావేశమై
తమ
నేతగా
జయలలితనులాంఛనంగా
ఎన్నుకునే
అవకాశం
వుంది.ఎన్నిక
తర్వాత
గవర్నర్
ఫాతిమానుకలుసుకుని
ప్రభుత్వం
ఏర్పాటుకు
ఆహ్వానించాల్సిందిగాకోరుతానని
జయవెల్లడించారు.
గవర్నర్
ఎలాప్రతిస్పందిస్తారనే
విషయంపై
ఇప్పటినుంచేఊహాగానాలు
అనవసరమని
ఆమె
అన్నారు.
ఇదిలావుండగా
కూటమిలోని
భాగస్వామ్య
పక్షాలతోనిమిత్తం
లేకుండా
తామే
స్వయంగాప్రభుత్వం
ఏర్పాటు
చేయాలని
నిర్ణయించుకున్నట్టుగాజయలలిత
తెలిపారు.
ఈ
ఎన్నికల్లో
197
స్థానాల్లోవిజయకేతనం
ఎగురవేయగా,
డిఎంకెకేవలం
36
స్థానాల్లో
గెలిచింది.
ఒక్క
స్థానంలోస్వతంత్ర
అభ్యర్ధి
గెలుపొందారు.