వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మహంతా ఘోరపరాజయం

By Staff
|
Google Oneindia TeluguNews

గౌహతి: అస్సాంముఖ్యమంత్రి, ఎజిపి నేత మహంతాఅసెంబ్లీ ఎన్నికల్లో ప్రతిష్టాత్మకమైన దిస్‌పూర్‌నియోజకవర్గంలో ఘోరపరాజయాన్ని చవిచూశారు.మరో నియోజయకవర్గంలోమాత్రం ఆయన ఆధిక్యతతో వున్నారు. అస్సాంలోఫలితాల సరళి తొలుత ఎజిపి-బిజెపి కూటమికీకాంగ్రెస్‌కు మధ్యపోటాపోటీగా వుంటుందని అనిపించినాఆ తర్వాత మాత్రం కాంగ్రెస్‌కు స్పష్టమైనఆధిక్యత కనిపిస్తున్నది.

ఈ ఎన్నికల్లోకేవలం కొన్ని చోట్ల మాత్రమే ఎలక్ట్రానిక్‌ఓటింగ్‌ యంత్రాలను ఉపయోగించారు. అందువల్లఇక్కడ ఫలితాల వెల్లడిలో జాప్యంజరుగుతున్నది. ఆదివారం సాయంత్రంవరకుఫలితాలు వెల్లడయిన 7 స్థానాల్లో కాంగ్రెస్‌కుఆరు స్థానాల్లో విజయం లభించింది. కాగా ఎజిపిఒక్క స్థానంలో మాత్రమే గెలుపొందింది.ట్రెండ్‌ను బట్టి చూస్తే ఎజిపి-బిజెపికూటమి చిత్తుగా ఓడిపోవడం ఖాయమని అంటున్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X