నామినేషన్లతిరస్కారమే కొంపముంచింది.
చెన్నై:తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో ఓటర్ల తీర్పుఅధికార అన్నాడిఎంకెకు శరాఘాతంలా తగిలింది.ఈ స్థాయి పరాజయాన్ని ఊహించని డిఎంకెనేతలు పరాజయానికి కారణాలనువెతుక్కుంటున్నారు. ఓటమిని అంగీకరిస్తూ డిఎంకెనేత కరుణానిధి గవర్నర్కు తనరాజీనామా లేఖను అందజేశారు.కరుణానిధి ఆయన కుమారుడు స్టాలిన్ మినహాడిఎంకె ప్రముఖుల్లో పలువురు చిత్తుగా ఓడిపోయారు.
పార్టీ
కేంద్రకార్యాలయం
వద్ద
పెద్ద
సంఖ్యలోగుమికూడిన
కార్యకర్తలు
పార్టీ
అభిమానుల్లోవిషాధం
కన్నా
ఆగ్రహం
ఎక్కువగా
కనిపించింది.తలైవర్
కరుణానిధి
రాష్ట్రంలోని
పేదమధ్య
తరగతి
ప్రజల
కోసం,
పేదప్రజలకోసంఎన్నో
పనులు
చేశారని
అయినా
ప్రజలు
ఏమాత్రం
కృతజ్ఞత
ప్రదర్శించలేదనిపార్టీ
అభిమానులు
ఆక్రోషం
వ్యక్తం
చేశారు.జయలలిత
అనుకూల
ఓటు
కన్నా
ప్రభుత్వవ్యతిరేక
ఓటు
ఈ
ఎన్నికల్లో
అన్నాడిఎంకెకు
బాగాలభించిందని
పరిశీలకులు
అంటున్నారు.
కాగాఎన్నికల్లో
పోటీ
చేయకుండా
జయలలిత
నామినేషన్లనుతిరస్కరించడమే
తమపార్టీ
కొంపముంచిందనిడిఎంకె
నేత
కరుణానిధి
వ్యాఖ్యానించారు.