వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పాండిచ్చేరిలోహంగ్‌

By Staff
|
Google Oneindia TeluguNews

చెన్నై:పాండిచ్చేరి అసెంబ్లీ ఎన్నికల్లో ఏ పార్టీకీ స్పష్టమైనమెజార్టీ లభించకపోవడంతో హంగ్‌ అసెంబ్లీఏర్పడింది. తమిళనాడులో జయకేతనంఎగురవేసిన అన్నాడిఎంకె పిఎంకెతో కలిసి పాండిచ్చేరిఎన్నికల్లో కేవలం3 స్థానాల్లో మాత్రమే విజయంసాధించింది. కాగా డిఎంకె కూటమి 12 స్థానాల్లోగెలుపొందింది. కాంగ్రెస్‌-టిఎంసికి ఈ ఎన్నికల్లో 13స్థానాలు లభించాయి.

రెండుస్థానాల్లో స్వతంత్ర అభ్యర్ధులు విజయంసాధించారు. 30 స్థానాలున్న పాండిచ్చేరి అసెంబ్లీలోఓటర్లు ఏ ఒక్క పార్టీకి స్పష్టమైన తీర్పును ఇవ్వలేదు.కాంగ్రెస్‌ టిఎంసి కూటమికి అన్నాడిఎంకె మద్దతునిస్తేఈ కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి అవకాశంవున్నదని పరిశీలకులు అంటున్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X