వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
పాండిచ్చేరిలోహంగ్
చెన్నై:పాండిచ్చేరి అసెంబ్లీ ఎన్నికల్లో ఏ పార్టీకీ స్పష్టమైనమెజార్టీ లభించకపోవడంతో హంగ్ అసెంబ్లీఏర్పడింది. తమిళనాడులో జయకేతనంఎగురవేసిన అన్నాడిఎంకె పిఎంకెతో కలిసి పాండిచ్చేరిఎన్నికల్లో కేవలం3 స్థానాల్లో మాత్రమే విజయంసాధించింది. కాగా డిఎంకె కూటమి 12 స్థానాల్లోగెలుపొందింది. కాంగ్రెస్-టిఎంసికి ఈ ఎన్నికల్లో 13స్థానాలు లభించాయి.
రెండుస్థానాల్లో
స్వతంత్ర
అభ్యర్ధులు
విజయంసాధించారు.
30
స్థానాలున్న
పాండిచ్చేరి
అసెంబ్లీలోఓటర్లు
ఏ
ఒక్క
పార్టీకి
స్పష్టమైన
తీర్పును
ఇవ్వలేదు.కాంగ్రెస్
టిఎంసి
కూటమికి
అన్నాడిఎంకె
మద్దతునిస్తేఈ
కూటమి
ప్రభుత్వాన్ని
ఏర్పాటు
చేయడానికి
అవకాశంవున్నదని
పరిశీలకులు
అంటున్నారు.
Comments
Story first published: Sunday, May 13, 2001, 23:53 [IST]