వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
ప్రకాశంలో రోడ్డుప్రమాదం-నలుగురు మృతి
ఒంగోలుః ప్రకాశం జిల్లా మార్టూరు సమీపంలోని కోనంగి గ్రామం వద్ద మంగళవారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురు దుర్మరణం పాలయ్యారు.పెళ్ళి బృందంతో బయలు దేరిన జీపును లారీ డీ కొట్టడంతో జీపులో ప్రయాణిస్తున్న నలుగురు అక్కడికక్కడే మరణించారు.
మృతులలో
పెళ్ళి
కూతురు
ధనలక్ష్మి
కూడా
వుంది.
ఈ
ప్రమాదంలో
మరో
ఇద్దరు
తీవ్రంగా
గాయపడ్డారు.
పెళ్ళి
కూతురు
ఆమె
సమీప
బంధువులు
రోడ్డు
ప్రమాదంలో
మరణించిన
సంఘటన
పలువురి
హృదయాలను
కలచి
వేసింది.
Comments
Story first published: Tuesday, May 15, 2001, 23:53 [IST]