వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ప్రకాశంలో రోడ్డుప్రమాదం-నలుగురు మృతి

By Staff
|
Google Oneindia TeluguNews

ఒంగోలుః ప్రకాశం జిల్లా మార్టూరు సమీపంలోని కోనంగి గ్రామం వద్ద మంగళవారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురు దుర్మరణం పాలయ్యారు.పెళ్ళి బృందంతో బయలు దేరిన జీపును లారీ డీ కొట్టడంతో జీపులో ప్రయాణిస్తున్న నలుగురు అక్కడికక్కడే మరణించారు.

మృతులలో పెళ్ళి కూతురు ధనలక్ష్మి కూడా వుంది. ఈ ప్రమాదంలో మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు.
పెళ్ళి కూతురు ఆమె సమీప బంధువులు రోడ్డు ప్రమాదంలో మరణించిన సంఘటన పలువురి హృదయాలను కలచి వేసింది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X