వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
మరికొద్ది రోజులు మండే ఎండలు
హైరాబాద్
:
మంగళవారం
నాడు
ఎండతీవ్రత
కాస్తా
తగ్గినప్పటికీ
రాబోయే
రెండు
రోజుల్లో
రాష్ట్రంలోని
వివిధ
ప్రాంతాలలో
ఉష్ణోగ్రత
మళ్లీ
తీవ్రమయ్యే
అవకాశం
వుంది.
ఈ
మేరకు
హైదరాబాద్లోని
వాతారణకేంద్రం
హెచ్చరించింది.
నెల్లూరు,
ప్రకాశం
జిల్లాలలో
రాబోయే
48
గంటలలో
అత్యధిక
ఉష్ణోగ్రత
నమోదయ్యే
అవకాశముంది.
గడచిన
24
గంటలలో
రాయలసీమ
జిల్లాలలో
ఉష్ణోగ్రత
సాధారణ
స్ధాయి
కన్నా
కాస్తా
అధికంగా,
తెలంగాణా
సాధారణ
స్ధాయిలోనూ
వుంది.
కడప,
నంద్యాల,
నెల్లూరులలో
అత్యధిక
ఉష్ణోగ్రత
43
డిగ్రీల
సెల్సియస్గా
నమోదయ్యింది.
హైదరాబాద్
నగరంలో
నిన్నటికన్నా
ఇవాళ
ఉష్ణోగ్రత
అధికమయ్యంది.
హైదరాబాద్లో
మంగళవారం
నాడు
ఉష్ణోగ్రత
41
డిగ్రీల
సెల్సియస్కు
పెరిగింది.
Comments
Story first published: Tuesday, May 15, 2001, 23:53 [IST]