వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
సిఎల్పి నేతగాగోగోయ్ ఎన్నిక
గౌహతి: అస్సాం కాంగ్రెస్ లేజిస్లేచర్ పార్టీ నేతగా తరుణ్గోగోయ్ బుధవారం ఎన్నికయ్యారు. దీంతో అస్సాం కొత్తగా ముఖ్యమంత్రిగాఆయన ప్రమాణ స్వీకారం చేయడానికి రంగంసిద్ధమైంది. బుధవారం కాంగ్రెస్ శాసనసభ్యులు ఇక్కడసమావేశమై తమ నేతగా తరుణ్ గోగోయ్ను ఏకగ్రీవంగాఎన్నుకున్నారు.
కాంగ్రెస్ లెజిస్లేచర్ పార్టీ సమావేశానికి పార్టీకేంద్ర పరిశీలకుడిగా కమలనాథ్ హాజరయ్యారు.గోగోయ్ గవర్నర్ను కలిసి కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటుచేస్తారు.
Comments
Story first published: Wednesday, May 16, 2001, 23:53 [IST]