దీన్దార్నేతఅరెస్ట్
హైదరాబాద్
:
బాబ్రీ
మసీదు
కూల్చివేత
అనంతరం
ముంబాబులో
సంభవించిన
వరుస
బాంబు
పేళుళ్లలో
దీన్దార్
హస్తం
కూడా
వున్నదన్న
అనుమానంతో
మహారాష్ట్ర
పోలీసులు
దీన్దార్
ఉపాధ్యక్షుడు
ఉస్మాన్
మల్లన్నను
అరెస్టు
చేశారు.
ముంబాయి
పేళ్లు
నిందితుల
వద్ద
దొరికిన
డైరీలలో
దీన్దార్
సంబంధాలు
వెలుగుచూడటంతో
తాము
అరెస్టులు
సాగిస్తున్నట్టు
మహారాష్ట్ర
పోలీసులు
తెలిపారు.కాగా,
15
సంవత్సరాల
క్రితంనాటి
డైరీలలో
తమ
పేర్లు
వున్నాయంటూ
తమను
అరెస్టు
చేయటం
అన్యాయమని
ఉస్మాన్
వ్యాఖ్యానించారు.
కేంద్ర ప్రభుత్వం తమపై కక్షకట్టి అణచివేత చర్యలకు పాల్పడుతున్నదని ఆయన ఆరోపించారు. కావాలనే తమపై నేరాలు మోపుతున్నారనిఆయన అన్నారు. తమ సంస్ధను నిషేదించిన అనంతరం సంస్దలకు చెందిన యువకులను అరెస్టుచేసి తమమీద బురద చల్లేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తున్నదని ఆయన ఆరోపించారు.
ఉస్మాన్
అరెస్టును
దీన్దార్
కార్యకర్తలు
ప్రతిఘటించటంతో
అక్కడ
ఉద్రిత్తత
ఏర్పడింది.
ఎట్టకేలకు
ఆంధ్రా
పోలీసుల
సహకారంతో
మహారాష్ట్ర
పోలీసులు
ఆయనను
అరెస్టు
చేశారు.
కోర్టు
ముందు
హాజరు
పరిచేందుకు
ఆయనను
ముంబాయి
తరలిస్తున్నారు.