వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
కేరళ సి.ఎం.గా ఆంటోని ప్రమాణం
తిరువనంతపురంః కేరళ 18వ ముఖ్యమంత్రిగా ఎం.కె.ఆంటోనీ గురువారం ఉదయం ప్రమాణస్వీకారం చేశారు. రాజ్ భవన్ లో నిరాడంబరంగా జరిగిన ప్రమాణస్వీకారోత్సవంలో గవర్నర్ కాంగ్ ఆంటోని చేత ప్రమాణస్వీకారం చేయించారు.
ఎనిమిది పార్టీల యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్ ప్రభుత్వానికి ఎం.కె.ఆంటోనీ సారధ్యం వహిస్తారు. కేరళ కాంగ్రెస్సీనియర్ నాయకుడు కరుణాకరన్ బరిలో నుంచి తప్పుకోవడంతో ఆంటోనీ యుడిఎఫ్ లెజిస్లేచర్ పార్టీ నేతగా ఎన్నికయ్యేందుకు మార్గం సుగమంఅయింది.
ఈ
సందర్భంగా
ఏడుగురు
మంత్రులుగా
ప్రమాణస్వీకారం
చేశారు.
యుడిఎఫ్
భాగస్వామ్య
పార్టీలు
ఒకొక్క
దాని
నుంచి
ఒకరు
చొప్పున
మంత్రివర్గంలో
చేరారు.
త్వరలో
మంత్రి
వర్గాన్ని
పూర్తి
స్థాయిలో
ఏర్పాటు
చేస్తామని
ఆంటోని
ఈ
సందర్భంగా
ప్రకటించారు.
Comments
Story first published: Thursday, May 17, 2001, 23:53 [IST]