వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నంద్యాల ప్రమాదంలో ఆరుగురు మృతి

By Staff
|
Google Oneindia TeluguNews

కర్నూలుః కర్నూలు జిల్లా నంద్యాల సమీపంలో గురువారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆరుగురు మరణించారు. ఈ ప్రమాదంలో మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిని నంద్యాల ఆస్పత్రికి చికిత్స కోసం తరలించారు.

నంద్యాల సమీపంలో ఎదురెదురుగా వస్తున్న రెండు లారీలు డీకొనడంతో ఈ దుర్ఘటన జరిగింది. అది చాలదన్నట్లు ఈ రెండు లారీలు డీకొన్న వెంటనే వాటిను మామిడికాయల లోడ్‌ తో వస్తున్న మరో లారీ డీ కొనడంతో ప్రమాదం మరింత తీవ్రంగా మారింది. రెండు లారీల డ్రైవర్లు కూడా ఈ ప్రమాదంలో మరణించారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X